టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాలో నటించింది మీరాచోప్రా. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత వాన.. లాంటి పలు సినిమాలు...
పవన్ కల్యాణ్ బంగారంలో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన నటి మీరా చోప్రా. ఈ మధ్య ఈ అమ్మడి పేరు సోషల్ మీడియాలో బాగానే వినిపిస్తుంది. సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువగా ఫేమస్ అయింది...
మంచు మనోజ్ హీరోగా నటించిన 'ప్రయాణం' సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది పాయల్ ఘోష్. ఆ తర్వాత ఎన్టీఆర్ ఊసరవెల్లిలో మెరిసింది. మొత్తంగా ఓ పది సినిమాల్లో చేసిన ఈ బ్యూటీకి సరైనా గుర్తింపు...
మీరా చోప్రా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వార్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదని చెప్పినందుకు మీరా చోప్రాపై అభిమానులు విరుచుకు పడ్డారు. అక్కడి...