ఈరోజు (ఆదివారం) కరోనా క్రైసిస్లో ఆక్సిజన్ బ్యాంక్ సేవలందించిన మెగా అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. హైదరాబాద్లోని రక్తనిధి కేంద్రంలో తెలంగాణలోని అభిమానులతో చిరంజీవి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.....
ఈ రోజు బుధవారం బుధవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ మీడియా సమావేశం నిర్వహించింది. సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు మురళీమోహన్, సెక్రెటరీ సునీల్ నారంగ్, జాయింట్ సెక్రటరీ గోవింద్ రాజ్, విజయేంద్ర...
ప్రధాని నరేంద్ర మోడీ భారత్- అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం మరింతగా మెరుగుపరుస్తామని చెప్పారు. శాంతి సహా అనేక విషయాలపై జీ7 సదస్సులో చర్చ జరిగిందని ఆయన తెలిపారు. జీ7 సదస్సులో భాగంగా ఫ్రాన్స్లో...
జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఎన్నికల్లో ఏ తప్పులు చేశామో గుర్తించాలని కార్యకర్తలకు సూచించారు. సమర్థత లేని నాయకుల వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని ఆయన వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జనసేన నాయకులు,...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీ ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇస్తున్నామని అన్నారు. వంద రోజుల తర్వాత ప్రభుత్వ పాలనపై స్పందిస్తామని స్పష్టంచేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలతో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. సుమారు గంటన్నరకు పైగా కొనసాగిన ఈ భేటీలో అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారంపై ఇద్దరు సీఎంలూ చర్చించారు....
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన ఈ భేటీలో మంత్రులు, పలు శాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరవు, ఫొని తుపాను ప్రభావం, తాగునీటి...