టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శాసన మండలిలో జరిగిన పరిణామాలు విచారకరమని, మండలి చట్టానికి విరుద్ధంగా ముందుకు సాగిందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని...
ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు అసెంబ్లీలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఫలితాలను విడుదల చేస్తారు....
డేటా చోరీ వ్యవహారం మరింత ముదిరి పాకానపడుతోంది. ఈ వ్యవహారంలో సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్పై టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు అమరావతిలో పయ్యావుల మీడియాతో మాట్లాడుతూ టీడీపీ డేటా...
విజయవాడలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ధర్మపోరాటం చేస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై మహాకుట్ర జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబును ఏదో ఒక విధంగా...
ఎమ్మెల్సీ డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మృతి చెందడంతో మండలిలో విశాఖ నుంచి స్థానిక సంస్థల కోటాలో ఒక స్థానం ఖాళీ కానుంది. దీనికి ఉప ఎన్నిక నిర్వహించే అవకాశాలున్నాయని...