టాలీవుడ్ లో 'చలో' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన వరుస విజయాలతో ఇప్పడు బిజీగా మారిపోయింది. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటించి హిట్ అందుకుంది...
బాలీవుడ్ ప్రముఖ నటి, క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్కశర్మ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 2018లో వచ్చిన 'జీరో' సినిమాలో ఆమె చివరిసారి కనిపించింది. అప్పటి నుంచి అనుష్క...
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’ వంటి భారీ చిత్రాలు సంక్రాంతి బరిలో ఉన్న విషయం...
యంగ్ హీరో నిఖిల్, టీఎన్ సంతోష్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'అర్జున్ సురవరం'. మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. వసూళ్లలోనూ సత్తా చాటుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లకు...
బాహుబలి సినిమా తరువాత తెలుగు సినిమా విశ్వవ్యాప్తమైంది. తెలుగు సినిమాకు మంచి పేరు వచ్చింది. బాహుబలి ఇచ్చిన కిక్ తో తెలుగు సినిమాలు విదేశాల్లో విడుదల అవుతున్నాయి. బాలీవుడ్లో డబ్ చేసుకొని రిలీజ్...