దేశవ్యాప్తంగా.. దిశ హత్యాచారం కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయడం సంచలనం రేపుతోంది. మొత్తం నలుగురినీ దిశను తగులబెట్టిన చోటే కాల్చిచంపారు పోలీసులు. నవంబర్ 27 వ తేదీ రాత్రి 9:30గంటల ప్రాంతంలోదిశ స్కూటీని...
నవంబర్ 27 వ రాత్రి దిశపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ ఘటనతో ప్రజలు రోడ్డుమీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు కూడా రోడ్డుమీదకు...
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యోదంతం కేసును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసును వచ్చే నెల 15కు వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం.. పలు...