మాస్ మహారాజ రవితేజ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అటు దర్శకుడు శ్రీను వైట్ల పరిస్థితి కూడా అంతే. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్లో అమర్ అక్బర్ ఆంటోని సినిమా తెరకెక్కింది....
'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'రంగస్థలం'.. వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఈ సంస్థ నుంచి వస్తోన్న నాల్గోవ చిత్రం 'సవ్యసాచి'. నాగచైతన్య హీరోగా నటించారు....
అగ్ర నిర్మాత దిల్ రాజు ని చరణ్ నిర్మాతలు భయపెట్టడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ? చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం రంగస్థలం పై క్రేజ్ ఏర్పడటంతో ఆ చిత్రాన్ని నైజాం లో...