ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'నీవెవరో'. ఈ చిత్రంలో తాప్సి, రితాకా సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు హరినాథ్...
ఆది పినిశెట్టి, తాప్సి, రితికా సింగ్ కలిసి నటిస్తున్న చిత్రం "నీవెవరో" ఈ చిత్రాన్నికి హరినాథ్ దర్శకత్వం వహించగా కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి. సినిమా పతాకాలపై కోన వెంకట్, ఎం.వి.వి సత్యనారాయణ...
ఆదిపినిశెట్టి హీరోగా వస్తున్న తాజా చిత్రం "నీవెవరో" ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్ను దర్శకుడు కొరటాల శివ విడుదల చేశారు. ఇటీవలే రంగస్థలం సినిమాలో కుమార్ బాబుగా ఆది పినిశెట్టి...