కేంద్రం ఏపీకి కొత్త గవర్నర్ను నియమించింది. ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి బిశ్వభూషణ్ హరిచందన్ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. చత్తీస్గఢ్ గవర్నర్గా...
ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్న బీజేపీ.. ఇందుకోసం గవర్నర్ను మార్చనుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో విదేశాంగ మంత్రిగా పని చేసిన సుష్మా స్వరాజ్ను ఏపీ...