బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం బాలీవుడ్ను షేక్ చేస్తూంది. అతడిని ఇండస్ట్రీలో తొక్కేశారు అంటు వారి పేర్లను బయటపెడుతూ పలువురు సినీ సెలెబ్రెటీలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ...
'ఎన్నమో ఏదోస చిత్రం ద్వారా కోలీవుడ్లోకి అడుగుపెట్టిన నటి నికిషాపటేల్. ఆ తర్వాత 'నారదన్', 'భాస్కర్ ఒరు రాస్కెల్', 'ఆయిరం జన్మంగల్' చిత్రాల్లో నటించింది. ఇంకా తమిళం, కన్నడ భాషల్లో కూడా పలు...