కూకట్పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా ఏపీ మంత్రి పరిటాల సునీత ప్రచారం నిర్వహించారు. కూకట్పల్లిలో సుహాసినితో కలిసి రోడ్షోలో పాల్గొన్నారు. నందమూరి బిడ్డను భారీ మెజారిటీతో గెలిపించాలని కూకట్పల్లి ప్రజలను...
గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఏపీ మంత్రి పరిటాల సునీత మీడియాతో మాట్లాడారు, వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్రలకే పరిమితమని.. ఆయన ఎప్పటికీ సీఎం కాలేరని అన్నారు. రాష్ట్రాభివృద్ధిపై అవగాహన లేని జగన్ టీడీపీపైనా...