టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. కేంద్ర, తెలుగు రాష్ట్రాలకు తన వంతు విరాళాన్ని ప్రకటించారు. గురువారం ట్విటర్లోకి అడుగుపెట్టిన ఆయన తన అధికారిక ఖాతా వేదికగా.....
కరోనా నివారణ చర్యల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షల చొప్పున అందజేస్తానని...