నాలుగు రోజులనుంచి ఆంధ్రప్రదేశ్ను వణికించిన పెథాయ్ తుపాను తీరం దాటుతూ విలయాన్ని సృష్టించింది. క్రమంగా బలహీన పడుతూ యానాం- కాకినాడ మధ్య తీరాన్ని దాటింది. తుపాను ప్రభావంతో ఏకధాటిగా కురిసిన వర్షాలు జనజీవనాన్ని...
కోస్తాంధ్ర తీరాన్ని తీవ్రంగా వణికిస్తోన్న పెథాయ్ తుఫాను తీరాన్ని తాకింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద ఇది తీరం తాకినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది అమలాపురానికి 20 కి.మీ దూరంలో కేంద్రీకృతమై...