కాంగ్రెస్ నేతల్లోని అసమర్థతను టీడీసీ అధినేత చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కృష్ణా బేసిన్లో నీళ్లు లేవని కోదాడ సభలో ఏపీ ముఖ్యమంత్రి అబద్ధం చెప్పారని మండిపడ్డారు. తెలంగాణలో కీలు...
ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలో టీడీపీని గెలిపిస్తే మన వేలితో మన కంటిని పొడుచుకున్నట్లేనని అన్నారు.13 స్థానాల్లో పోటీచేస్తున్న ఆ పార్టీ చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో...