ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఇవాళ స్వయంగా ప్రకటించారు. 22న నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు. పార్టీ అభ్యర్థుల...
ఇవాళ విజయవాడలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ పవన్కల్యాణ్ ఓడిపోకూడదని కోరుకుంటున్నానని చెప్పారు. జనసేన సింగిల్గా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా రాదని.. పవన్ కల్యాణ్ కూడా...