తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 59 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఒకరు పూర్తిగా కోలుకుని వెళ్లారని.. ప్రస్తుతానికి 58 మందికి చికిత్స కొనసాగిస్తున్నట్లు చెప్పారు. హోం...
తెలంగాణ సీఎం కేసీఆర్.. కరోనా వైరస్ నియంత్రణకు చేపట్టిన జనతా కర్ఫ్యూకు ప్రజలంతా అద్భుతమైన రీతిలో సంఘీభావం తెలిపారని అన్నారు. సంఘీభావ ఐక్యతను చాటిచెప్పిన ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు...
భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు తెలంగాణలో 24 గంటల పాటు కర్ఫ్యూ పాటిద్దామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తమవైపు నుంచి ఎలాంటి కవ్వింపు లేకున్నా వైసీపీ నేతలు దూషించి దాడి చేశారని ఆరోపించారు. వైసీపీ నేతల భాష దారుణంగా ఉందన్నారు. కాకినాడలో ఇటీవల వైసీపీ దాడిలో...
తెలంగాణ సీఎం కేసీఆర్.. రాయలసీమకు గోదావరి జలాలు రావాల్సిన అవసరముందని అన్నారు. మంచి పట్టుదల ఉన్న యువ నాయకుడు, ఏపీ సీఎం జగన్తో అది సాధ్యమవుతుందని చెప్పారు. చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే...
ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. అలాంటి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేశారని మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా సమక్షంలో మంగళవారం రాత్రి ఆమె...
శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనానికి తెలంగాణ ప్రజలు ఎంతగానో సహకరించారని, ఈ ఎన్నికల్లో తమకు లభించిన ఘన విజయం ప్రజలదేనని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుపేదలు,...