కరోనాపై యావత్ దేశ ప్రజలు పోరాడుతున్నారని, ఇక ముందు మరింత పోరాడవలసి వస్తుందని ప్రధాని మోదీ మన్కీ బాత్ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. భవిష్యత్తులో కరోనాతో మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కరోనా సమయంలో...
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా చేస్తున్న పొరాటంలో భారతజాతి మొత్తం ఏకతాటిపై ఉందన్న విషయాన్ని మరోసారి తెలియజేసేందుకు.. ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఇళ్లల్లోని విద్యుత్ లైట్లను అన్నిటినీ...
దేశ ప్రధానిగా రెండోసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ముందు బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద మోడీతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం...
ప్రధాని నరేంద్ర మోదీ హవాతో బీజేపీ రికార్డు స్ధాయిలో 301 స్ధానాల్లో గెలుపు దిశగా దూసుకుపోతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 272 స్ధానాలు అవసరం కాగా, బీజేపీ సొంతంగానే మేజిక్ మార్క్ను...
దేశంలో జాతీయ పార్టీల పని అయిపోయింది. 2019 అంతా ప్రాంతీయ పార్టీలదే. ఈసారి దేశ ప్రధానిని నిర్ణయించేది ప్రాంతీయ పార్టీలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్నాళ్లు ఉత్తర భారత్లోని ప్రాంతాలను నమ్ముకొని...