సత్యదేవ్, నిత్యామీనన్ ప్రథాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'స్కైలాబ్'. విశ్వక్ ఖండేరావు డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాను, పృథ్వీ పిన్నమరాజు నిర్మించాడు. నిర్మాణ భాగస్వామిగా నిత్యా మీనన్ వ్యవహరించింది. ప్రశాంత్ విహారి సంగీతాన్ని...
30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో పాపులర్ అయిన నటుడు పృథ్వీ హీరోగా మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి కామెడీ ఎంటర్టైన్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరో చిత్రం 'మైడియర్...