భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్కు అరుదైన గౌరవం దక్కింది. కోచ్ల విభాగంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) జీవిత సాఫల్య పురస్కారానికి గోపీచంద్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఐఓసీ అథ్లెటిక్...
బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, షట్లర్ సైనా నెహ్వాల్ వివాదంపై గుత్తా జ్వాల ఘాటుగా స్పందించారు. 1999 జాతీయ శిబిరంలో ఏం జరిగిందో తనకు తెలుసని మరిన్ని సందేహాలు రేకెత్తించారు. ప్రస్తుతం తప్పు జరిగిందని...
ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా పీవీ సింధు చరిత్ర సృష్టించారు. ఆమె జపాన్ క్రీడాకారిణి ఒకుహరను చిత్తుగా ఓడించి గెలుపొందారు. 2013, 2014లో కాంస్యం, 2017, 2018లో...
సినీ పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్ల హవా నడుస్తోంది. ఇప్పటికే క్రీడాకారులకు సంబంధించి 'మేరీ కోమ్', 'ఎమ్.ఎస్. ధోనీ', 'సచిన్' తదితర సినిమాలు వచ్చాయి. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ను తెరకెక్కిస్తున్నారు. మరోపక్క...
తెలంగాణ ఎంపీ కల్వకుంట కవిత పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని 'హరితహారం' పేరుతో పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రియాంక చేసిన ఛాలెంజ్ను ఆమె స్వీకరిస్తూ మొక్కలు నాటారు. సైనా నెహ్వాల్, ఎస్.ఎస్....