ఆంధ్రప్రదేశ్లో కరోనాకు ఓ మాజీ మంత్రి బలయ్యారు. బీజేపీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు కరోనా బారినపడి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్...
మాజీ మంత్రి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు రాసిన లేఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. తన నియోజకవర్గాన్ని, పశ్చిమగోదావరి జిల్లాను రాష్ట్రప్రభుత్వం సరిగా పట్టించుకోవడంలేదంటూ ఆయన చేసిన ఆరోపణల్ని సీఎం కొట్టిపారేశారు....