టాలీవుడ్ నటుడు శ్రీనివాస్ రెడ్డి.. ఓవైపు కమెడియన్ గా చేస్తూనే అప్పుడప్పుడు హీరోగా సినిమాలు చేస్తుంటాడు. ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాలతో హీరోగా ఆకట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి తాజాగా ‘ముగ్గురు మొనగాళ్లు’...
బిగ్బాస్ ఫేమ్ తేజస్వీ మదివాడ నటిస్తున్న తాజా చిత్రం 'కమిట్ మెంట్'. లక్ష్మీ కాంత్ చెన్నా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్యంగా సినీ పరిశ్రమలో అమ్మాయిలు పడే ఇబ్బందులు,...
కాకినాడకు చెందిన టీడీపీ ఎంపీ తోట నరసింహం దంపతులు వైసీపీలో చేరారు. ఆయనతో పాటు వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ), సినీ నటుడు రాజా రవీంద్ర కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్...