ఉమ్మడి ఏపీ నుంచి నవ్యాంధ్ర వరకు ముఖ్యమంత్రులుగా రాయలసీమకు చెందినవారే. కానీ వారెవరూ సీమ ప్రజల నీటి కష్టాలు పట్టించుకోలేదు. పక్కనే ఉన్న కృష్ణా జలాలు నిరంతరం కరువు వాత పడుతున్న నాలుగు...
తెలుగు చలన చిత్ర పరిశ్రమ తమ ప్రాంతంపై కక్ష గట్టిందని రాయలసీమ ప్రాంత విద్యార్థి, ప్రజా సంఘాలు ఆరోపించాయి. రాయలసీమలో కనుమరుగైన ఫ్యాక్షనిజాన్ని దర్శకుడు త్రివిక్రమ్ "అరవింద సమేత" చిత్రంతో మళ్లీ రెచ్చగొట్టారని...
గోరుకల్లు జలాశయాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. 'అవుకు టన్నెల్ పూర్తి చేసి రికార్డు సృష్టించాం. అవుకు బైపాస్ టన్నెల్...