ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధం చేశామని తెలిపారు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓట్లు లెక్కించి ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల...
తెలుగు సినీనటుల సంఘం (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా నరేశ్ విజయం సాధించారు. శివాజీ రాజాకు 199 ఓట్లు, నరేశ్కు 268ఓట్లు పోలయ్యాయి. 69 ఓట్ల ఆధిక్యంతో నరేశ్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు....
తెలంగాణలో ఈరోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటికే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుందా? లేదా?...