వరల్డ్కప్ సెమీఫైనల్స్లో టీమిండియా పరాజయం పాలవడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఫలితం నిరాశపరిచినా.. చివరి వరకూ పోరాడడం అభినందనీయమని అన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. 'ఫలితం నిరాశపర్చింది. కానీ.....
వరల్డ్కప్లో భారత్ పోరు ముగిసింది. సెమీస్లోనే పరాజయం పాలై ఇంటిముఖం పట్టింది. ఇవాళ జరిగిన సెమీఫైనల్స్లో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. 240 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు...