ప్రముఖ వ్యాపార వేత్త, ఎక్స్ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరాం హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో వివాదాస్పద నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది...
ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంక్ ఎండీ జయరామ్ హత్య కేసు మరో మలుపు తిరిగింది. శిఖా చౌదరి పాత్ర లేదని ఏపీ పోలీసులు తేల్చిన సంగతి తెలిసిందే. తనపై అనుమానాలు ఉన్నాయని జయరామ్...