చిరంజీవి, పవన్ కల్యాణ్ లను హీరోలుగా పెట్టి ఓ మెగా మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లుగా గతంలో ఓ ఈవెంట్ లో సుబ్బిరామిరెడ్డి వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని అతను అన్నారు....
నిన్న ముంబైలో కన్నులపండవగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ కు 'యశ్ చోప్రా నేషనల్ మెమోరియల్ అవార్డ్ 'ను కళాబంధు శ్రీ టి. సుబ్బిరామిరెడ్డి అందించారు. మహారాష్ట్ర గవర్నర్ శ్రీ...
సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కు 'యశ్ చోప్రా' 4 వ జాతీయ అవార్డు ను ఇవ్వ నున్నట్లు టి.ఎస్.ఆర్. ఫౌండేషన్ అధ్యక్షులు డా. టి. సుబ్బరామిరెడ్డి ఓ ప్రకటన లో...