బాలీవుడ్ నటి కంగన రనౌత్ .. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఇటీవల పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేపట్టినప్పటికీ తనకు ఇంకా కోపం చల్లారలేదని అంటున్నారు. ఆదివారం ఓ ఆంగ్ల...
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర శిబిరాలపై భారత్ బాంబుల వర్షం కురిపించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఎంతో ధైర్యసాహసాలు కనబర్చి మెరుపుదాడులను చేపట్టిన...
నియంత్రణ రేఖను దాటి పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దళం మెరుపు దాడి చేసినట్లు భారత్ ధ్రువీకరించింది. ఈ మేరకు దాడి వివరాలను భారత విదేశాంగశాఖ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియా సమావేశంలో...