మోడీ రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి భవన్ వద్ద ఈ కార్యక్రమం జరగబోతున్నది. ఈ కార్యక్రమానికి అతిరధ మహారధులు ఎందరో హాజరవుతున్నారు. ఇప్పటికే...
నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ .. జగన్తో ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్...