తమిళ నటుడు ధనుష్, ఫిదా బ్యూటీ సాయిపల్లవి జంటగా చిత్రం 'మారి 2'. బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. 2018లో విడుదలైన ఈ...
మహానటి సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది నటి కీర్తి సురేష్. ఆ సినిమా తర్వాత అవకాశాలు ఈ భామను వెతుక్కుంటూ వస్తున్నాయి. వరుస అవకాశాలు అందుకుంటూ కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో...
ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ లాక్ డౌన్ సమయంలో ''కార్తీక్ డయిల్ సయిద ఎన్'' అనే షార్ట్ ఫిల్మ్ ను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. ఈ షార్ట్ ఫిలిమ్లో త్రిష, శింబు నటించారు. ఎవరింట్లో...