ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో చంద్రబాబు టీడీపీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు. ఈ సందర్భంగా గత ఐదేళ్ల చంద్రబాబు...
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల రెండోరోజు సభలో విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరాయి. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికపై అభినందనలు చెబుతూనే పదునైన విమర్శలతో పాలక,...
విశాఖలోని ముగ్గురు టీడీపీ నేతలకు మావోయిస్టులు హెచ్చరికలు పంపారు. మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిలకు హెచ్చరిక పేరుతో మన్యంలో ఓ లేఖ వెలుగులోకి వచ్చింది....
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పర్యటించారు. కర్ణాటకలోని రాయచూర్లో ఎన్నికల ప్రచారానికి వెళుతూ కర్నూలు విమానాశ్రయానికి సీఎంచేరుకున్నారు. రాక్ గార్డెన్స్లో జిల్లా ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన...
ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రజావేదిక హాల్లో చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం రాష్ట్రస్థాయి సమావేశం ప్రారంభమైంది. సమావేశం ప్రారంభానికి ముందు ఎన్టీఆర్, హరికృష్ణ చిత్ర పటాలకు చంద్రబాబు, పార్టీ నేతలు నివాళులు అర్పించారు. నందమూరి...