కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తుంది. ఈ నేపద్యంలో.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్ బారిన పడకుండా తమ వంతు సాయం చేస్తున్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టే క్రమంలో దేశమంతా లాక్డౌన్లో ఉన్న...
కరోనా నివారణ చర్యల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షల చొప్పున అందజేస్తానని...
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తనవంతు సహాయం అందించడానికి యంగ్ హీరో నితిన్ ముందుకొచ్చాడు. రెండు రాష్ట్రాలకు రూ. 20 లక్షలు విరాళంగా ప్రకటించారు. కరోనా కట్టడికి 2 తెలుగు...