తిరుమల శ్రీవారిని సినీ నటులు నాగచైతన్య, సమంత దంపతులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో నాగచైతన్య దంపతులకు పండితులు వేదాశీర్వచనం...
ఏఐఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుపతిలో పర్యటించారు. ఇవాళ ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన ఆయన అక్కడి నుంచి అలిపిరి అద్దాల మండపం వద్దకు కారులో చేరుకున్నారు. అక్కడి నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు...
నాస్తికుడైన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఒక్కసారిగా భక్తుడిగా మారిపోయారు. హేతువాద దృక్పథంతో తనదైన విలక్షణ శైలిని ఎప్పటికప్పుడు చాటుకునే వర్మ దైవదర్శనం చేసుకొని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. కొంతమంది బంధువులతో కలిసి ఆయన...
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. మేరుపర్వతం వంటి రథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు విశేషాలంకరణలతో ఆశీనులయ్యారు. భక్తులు గోవింద నామస్మరణ...
విద్యార్థుల్లో సామర్థ్యం పెంపే లక్ష్యంగా తిరుపతిలో నిర్వహించిన 'జ్ఞానభేరి' కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వివిధ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన విద్యార్థులనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితవ్యం యువత,...