స్టాలీష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తిత్లీ బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 25 మండలాల్లో వెయ్యికి పైగా గ్రామాలు...
ఏపీ ప్రభుత్వం తిత్లీ తుఫాన్ సహాయాన్ని కూడా ప్రచారానికి వాడుకోవడం తగదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈమేరకు ఇవాళ ఆయన ఓ ట్వీట్ చేశారు. 'తిత్లీ బాధితులకు టీడీపీ ప్రభుత్వం...
దీపావళి పండగకు ముందు రోజే తిత్లీ తుఫాను బాధితులకు రూ.530కోట్ల సాయాన్నిఅందజేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై అధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు విత్తనాల సరఫరా చేయటంలో...
తిత్లీ వరద బాదితులను ఆదుకునేందుకు తెలుగు సినిమా సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్, వరుణ్ తేజ్, నిఖిల్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ వంటి హీరోలంతా తన...
తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు. పునరుద్ధరణ కార్యక్రమాల్లో 15 మంది మంత్రులు, ఐఏఎస్ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, అధికారులు పనిచేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా...
ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు తిత్లీ తుపానుతో అల్లకల్లోలమైన సంగతి తెలిసిందే. బాధితులను ఆదునేందుకు సినీ పరిశ్రమ నుంచి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ ముందుకొచ్చారు. తనవంతు సాయంగా ఇద్దరూ కలిసి 20...