అమరావతి ప్రాంతంలోని మందడంలో ఇవాళ ధర్నా చేస్తున్న రైతులు, మహిళలపై పోలీసుల దౌర్జన్యంపై నిరసనలు వెల్లువెత్తాయి. మహిళలను బలవంతంగా ఈడ్చు కెళ్లి పోలీస్ వాహనంలో ఎక్కించడంపై రైతులు మండిపడుతున్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న...
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. గురువారం (14న) రాజమహేంద్రవరంలో పార్టీ ఆవిర్భావ సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సభకు యుద్ధ శంఖారావం అని పేరు పెట్టారు. రాజమహేంద్రవరం...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ ప్రభుత్వం గురువారం కొలువుదీరనుంది. ఈ మేరకు పార్టీ తరఫున గెలుపొందిన 88 మంది ఎమ్మేల్యేలతో టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైంది.. ఈ...