కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్లోని కోస్గిలో టీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను చూస్తుంటే టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం...
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్కు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్షోలు నిర్వహించారు. గతంలో తాను తీసుకున్న చర్యల వల్లే హైదరాబాద్ ఆదాయం పెరిగిందని చంద్రబాబు...
ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలో టీడీపీని గెలిపిస్తే మన వేలితో మన కంటిని పొడుచుకున్నట్లేనని అన్నారు.13 స్థానాల్లో పోటీచేస్తున్న ఆ పార్టీ చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో...
ఆదివారం పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ విశ్వనగరమని, ఇది ఏ ఒక్కరి సొత్తూ కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా 24...
తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ తనను బెదిరిస్తున్నారని.. వారి బెదిరింపులకు భయపడేది లేదని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మలక్పేటలో టీడీపీ అభ్యర్థి ముజఫర్ అలీకి మద్దతుగా నిర్వహించిన రోడ్షోలో...
హైదరాబాద్లోని కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచార రోడ్షోలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. కూకట్పల్లి టీడీపీకి కంచుకోట అని.. సైబరాబాద్ తన మానసపుత్రిక అని.....