కోలీవుడ్ బ్యూటీ నమిత దంపతులు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న వీరిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. అనంతరం నమిత మీడియాతో మాట్లాడుతూ.. దర్శనానంతరం...
మెగా మేనల్లుడు హీరో వైష్ణవ్ తేజ్ తన తొలి సినిమా 'ఉప్పెన'తో హిట్ కొట్టిన ఆనందంలో ఉన్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కృతి శెట్టికి పలు ఆఫర్లు వస్తున్నాయి. ఈ...
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ టీటీడీ ఆస్తుల అమ్మకంపై .. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తన ట్విట్టర్లో ఓ లెటర్ను విడుదల చేశారు. ఎందుకు అమ్ముతున్నారో వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కొరారు....
కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ కారణంగా దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక దేశంలోని ప్రముఖ దేవాలయాలు సైతం భక్తుల దర్శనాన్ని నిలిపివేశాయి. అయితే,...
ఎ స్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో టీటీడీ ఆయనపై చర్యలు చేపట్టింది. ఆ పదవి నుంచి తప్పుకోవాలని టీటీడీ ఛైర్మన్ వై వీ...
In a sensational move, Tirumala Tirupati Devasthanams (TTD) took a decision on Saturday to file a defamation suit against Telugu daily for Rs 100 crore for...
డిసెంబరు 25, 26 తేదీల్లో రెండు రోజుల్లో కలిపి 13 గంటలపాటు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. డిసెంబరు 26న ఉదయం 8.08 నుంచి...