తూర్పుగోదావరి జిల్లా తునిలో ఓ జర్నలిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న తొండంగి అర్బన్ రిపోర్టర్ సత్యనారాయణను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. అన్నవరం వెంకటేశ్వర స్వామి గుడి...
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. డ్వాక్రా సంఘాలు తన మానస పుత్రిక అని పునరుద్ఘాటించారు. కోటి మంది ఆడబిడ్డల సౌభాగ్యానికి పసుపు-కుంకుమ ఇస్తున్నానని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో...
తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఈ రోజు తుని బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్ మాట్లడుతూ.. సీఎం చంద్రబాబు నాలుగన్నరేళ్ల పాలనంతా అవినీతేనంటూ మండిపడ్డారు. ఏపీ...