ఉమ్మడి ఏపీ నుంచి నవ్యాంధ్ర వరకు ముఖ్యమంత్రులుగా రాయలసీమకు చెందినవారే. కానీ వారెవరూ సీమ ప్రజల నీటి కష్టాలు పట్టించుకోలేదు. పక్కనే ఉన్న కృష్ణా జలాలు నిరంతరం కరువు వాత పడుతున్న నాలుగు...
ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ప్రయాణికుల ఇబ్బందులపై గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ స్పందించారు. అక్కడకు వైద్య బృందాలను పంపిస్తున్నట్టు చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని...