ధనుష్ కథానాయకుడిగా వేల్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'వేళై ఇల్లై పట్టాదురై' అనే సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో.. తెలిసిందే. తెలుగులో 'రఘువరన్ బి.టెక్' పేరుతో విడుదలైన ఈ సినిమా ఇక్కడ కూడా...
తన ప్రేమ, పెళ్లితో అమ్మడు అప్పట్లో వార్తల్లో బాగా నిలిచింది అమలాపాల్. ఎంత తొందరగా పెళ్లి చేసుకుందో.. అంతే తొందరగా విడాకులు కూడా తీసుకొని కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది....