వరల్డ్కప్ సెమీఫైనల్స్లో టీమిండియా పరాజయం పాలవడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఫలితం నిరాశపరిచినా.. చివరి వరకూ పోరాడడం అభినందనీయమని అన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. 'ఫలితం నిరాశపర్చింది. కానీ.....
సౌతాంప్టన్లో జరిగిన ఐసీసీ ప్రపంచకప్ పోటీల్లో భారత్ బోణీ కొట్టింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 228 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన...