YS Jagan: మేమంతా సిద్ధం బస్సుయాత్ర పదకొండో రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ..'గత ప్రభుత్వంలో ఎంత మందికి పెన్షన్ వచ్చేది. అప్పట్లో పెన్షన్ ఎంత...
YS Sharmila: ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల.. జగన్పై మండి పడ్డారు. కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె పెద్దదర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మాట్లాడారు. గోద్రాలో...
YSRCP: చిత్తూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయానందరెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే విజయానందరెడ్డికి సీటు కేటాయిచడంపై పలువురి నుంచి విమర్శలు వస్తున్నాయి. కారు డ్రైవర్గా కెరీర్ ప్రారంభించిన విజయానందరెడ్డి ఇప్పుడు ఎర్ర...
Chandrababu Naidu: ఈ రోజు సాయంత్రం నరసాపురంలో నిర్వహించిన ప్రజాగళం ప్రచార సభలో ప్రసంగించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. వైసీపీ ఐదేళ్ల పాలన తీరుపై నిప్పులు చెరిగారు. ''గత ఎన్నికల్లో బాబాయిని చంపి...
Y. S. Sharmila: కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లిలో ఆమె బస్సు యాత్రను ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్రలో...
Chandra Babu: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన 'ప్రజాగళం' సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ శవ...
Ys Jagan: ఏపీ సీఎం జగన్ ఈ రోజు తిరుపతి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించారు. 8వ రోజు యాత్రకు కూడా జనలు పోటెత్తారు. గురవరాజుపల్లెలో సీఎం జగన్కు ప్రజలు...