Sookshmadarshini OTT లో తెలుగులో ఎప్పటినుండి చూడచ్చంటే..!
"సూక్ష్మదర్శిని" సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్ సాధించి రూ.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నజ్రియా, బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన Sookshmadarshini OTT లో జనవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. థ్రిల్లర్ జానర్ను ఇష్టపడే వారికి ఇది తప్పక చూడాల్సిన సినిమా.
Salman Khan అందుకే పెళ్లి చేసుకోలేదు.. తండ్రి బయటపెట్టిన షాకింగ్ నిజం!
బాలీవుడ్ సూపర్స్టార్ Salman Khan ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి అసలైన కారణం బయటపడింది. సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ మాట్లాడుతూ, తన కొడుకు అందుకే పెళ్లి చేసుకోలేదు అంటూ షాకింగ్ కామెంట్ చేశారు.
నైజాం లో Daaku Maharaaj బ్రేక్ ఈవెన్ కి టార్గెట్ ఎంతంటే!
బాలకృష్ణ Daaku Maharaaj జనవరి 12, 2025న విడుదల కానుంది. నిజాంలో బ్రేక్ ఈవన్ కోసం భారీ షేర్ అవసరం. పాజిటివ్ టాక్తో ఈ టార్గెట్ సాధ్యం అంటున్నారు. కానీ ‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి పెద్ద సినిమాలు పోటీగా ఉండటం సినిమాకి మైనస్ అవుతుందా చూడాలి.
2025 లో H-1B కోసం కొత్త రూల్స్ ఇవే!
అమెరికాలో H-1B వీసా కలిగిన వారికి గ్రీన్ కార్డ్ సాధించడం కష్టంగా మారుతోంది. తాజాగా USCIS కొత్త H-1B నియమాలను విడుదల చేయడంతో మళ్లీ ఉత్కంఠ పెరిగింది. అయితే IT ఫీల్డ్లో పని చేసే H-1B హోల్డర్లు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం, ఎండ్ క్లయింట్ లెటర్స్ పొందడం, EB-5 వీసా ఆప్షన్లను పరిశీలించడం వంటి కీలక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
Squid Game 2 లో Mahesh Babu? అసలు కథేంటంటే!
నెట్ఫ్లిక్స్ హిట్ సిరీస్ Squid Game 2 గ్లోబల్గా సెన్సేషన్గా నిలుస్తోంది. తాజాగా, ఇండియన్ స్టార్ హీరోలను స్క్విడ్ గేమ్ కాంటెస్టెంట్లుగా చూపించిన AI వీడియో వైరల్ అయింది. రజనీకాంత్, చిరంజీవి, ప్రభాస్ వంటి సౌత్ స్టార్స్తో పాటు హృతిక్ రోషన్, జానీ లివర్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలను ఈ వీడియోలో చూపించారు.
Oscar 2025 కి నామినేట్ అయిన కోలీవుడ్ డిజాస్టర్ సినిమా!
97వ అకాడమీ అవార్డ్స్లో బెస్ట్ పిక్చర్ కేటగిరీకి భారతదేశం నుంచి ఏడు సినిమాలు ఎంపికయ్యాయి. సూర్య నటించిన "కంగువా" కూడా ఈ లిస్టులో ఉంది. డిజాస్టర్ అయిన ఈ సినిమా Oscar 2025 జాబితాలో చోటు దక్కించుకోవడం అందరికీ షాక్ ఇచ్చింది.
చేతినిండా సినిమాలు.. కానీ డిప్రెషన్ లోకి వెళ్ళిన Mahesh Babu హీరోయిన్.. ఎందుకంటే!
Mahesh Babu హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇటీవల తనపై వచ్చిన ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ డిప్రెషన్కి గురయ్యానన్నారు. కానీ 'లక్కీ భాస్కర్' విజయంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు సంక్రాంతి బరిలో 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
Marco OTT విడుదల ఇంత త్వరగానా?
ఉన్ని ముకుందన్ నటించిన 'మార్కో' చిత్రం డిసెంబర్ 20న విడుదలై భారీ హిట్ అయ్యింది. మలయాళ సినీ ఇండస్ట్రీలో 100 కోట్ల గ్రాసర్గా నిలిచిన 9వ చిత్రం ఇది. తాజాగా Marco OTT విడుదల గురించి కొన్ని షాకింగ్ వార్తలు వినిపిస్తున్నాయి.
Tollywood vs Bollywood: 2024 లో ఏ ఇండస్ట్రీ ఎక్కువ సంపాదించిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Tollywood vs Bollywood: తెలుగు సినిమా పరిశ్రమ 2024లో అద్భుతమైన విజయాలు సాధించింది. ‘పుష్ప 2’ రూ.1,700 కోట్లు, ‘కల్కి’ రూ.1,200 కోట్లు వసూలు చేశాయి. 2024లో టాలీవుడ్ మొత్తం రూ.8,000 కోట్లు రాబట్టింది.
Bigg Boss Telugu OTT రెండవ సీజన్ నిజంగానే త్వరలో మొదలవుతుందా?
బిగ్ బాస్ 8 తెలుగు ముగిసిన తర్వాత, Bigg Boss Telugu OTT వచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, మేకర్స్ స్పష్టంగా చెప్పినట్లు, ఇప్పటి వరకు ఓటీటీ వెర్షన్ ప్లాన్లో లేదు.
Comedian Ali నెట్ వర్త్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
టాలీవుడ్లో ప్రముఖ Comedian Ali తన యాక్టింగ్తో ప్రేక్షకులను నవ్విస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 1981లో సీతకోక చిలుక సినిమాతో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన అలీ, ప్రస్తుతం రోజుకు రూ. 3 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
Thalapathy 69 రీమేక్ సినిమానా? డైరెక్టర్ ఏమన్నారంటే..!
తలపతి విజయ్ Thalapathy 69 సినిమా పట్ల భారీ అంచనాలు ఉన్నాయి. ఇది విజయ్ చివరి సినిమా కావడంతో, రీమేక్ అని వచ్చిన రూమర్స్ అభిమానులను నిరాశపరిచాయి. అయితే, దర్శకుడు హెచ్ వినోద్ ఇటీవల క్లారిటీ ఇచ్చారు.
క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి అనగానే తన తండ్రి రియాక్షన్ చూసి Keerthy Suresh షాక్ అయ్యిందట!
Keerthy Suresh తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్తో పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయ వివాహంతో పాటు క్రిష్టియన్ వెడ్డింగ్ కూడా చేసారు. ఈ క్రమంలో పెళ్లి విషయంలో తన తండ్రి రియాక్షన్ గురించి కీర్తి పంచుకున్నారు.
అందుకే కియారా అద్వానీ Game Changer ప్రమోషన్లకి దూరంగా ఉంటోందా?
కియారా అద్వానీ ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్లో కనపడటం లేదు. ఆమె హిందీ ప్రమోషన్స్ మాత్రమే చేస్తున్నారు కానీ రామ్ చరణ్ లాగా ప్రమోషన్స్ కోసం టైమ్ కేటాయించడంలేదు. సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కినా, ప్రమోషన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.
Andhra Pradesh లో 7 కొత్త విమానాశ్రయాలు: చంద్రబాబు నాయుడు కొత్త ప్లాన్ ఏంటంటే!
Andhra Pradesh లో ఏడు కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణం జరుగుతోంది. రాష్ట్రానికి మరింత మంచి ఆకాశ మార్గాల కల్పన కోసం సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక యత్నాలు చేస్తున్నారు. ఈ ఎయిర్పోర్టులకు ప్యాసింజర్, కార్గో సర్వీసులకు ఉపయోగపడనున్నాయి.
Pushpa 2 సినిమా ఓటిటి లో ఎప్పుడు విడుదల అవుతుంది అంటే!
అల్లు అర్జున్ నటించిన Pushpa 2: ది రూల్ బాక్సాఫీస్ మీద హవా ఇంకా ఇంకా కొనసాగిస్తోంది. ఈ సినిమాని ఇప్పటి వరకు OTTలో రిలీజ్ చేయొద్దని మేకర్స్ ప్రకటించారు. అయితే త్వరలో Netflixలో సినిమా రిలీజ్ అవుతుందనే రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
SSMB29 launch ఇంత సీక్రెట్ గా జరగడానికి అసలు కారణం అదేనా?
రాజమౌళి మహేశ్ బాబు కాంబోలో వస్తున్న SSMB29 లాంచ్ పూజా కార్యక్రమం తో హైదరాబాదులో ప్రైవేట్గా జరిగింది. ఈ ఈవెంట్కు సంబంధించిన ఫోటోలు బయటకు రాకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద సినిమా లాంచ్ ఈవెంట్ అంతా ప్రైవేట్ గా ఎందుకు జరిగిందో తెలుసా?
కెరియర్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకోబోతున్న Chiranjeevi.. ఎంతంటే!
మెగాస్టార్ Chiranjeevi తన తదుపరి ప్రాజెక్ట్కు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కబోయే యాక్షన్ ఎంటర్టైనర్కు చిరంజీవి కెరియర్ లోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
ఆ భయంతోనే Keerthy Suresh మహానటి సినిమాలో నటించను అని చెప్పిందట!
Keerthy Suresh జీవితాన్ని మార్చిన చిత్రం 'మహానటి'. సావిత్రి పాత్రలో మెప్పించిన కీర్తి, తొలుత ఆ చిత్రం చేయడానికి నిరాకరించినట్లు ఆమె చెప్పడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.
SSMB29 లాంచ్ కి మహేష్ బాబు వేసుకొచ్చిన కార్ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!
మహేష్ బాబు, రాజమౌళి కలయికలో భారీ సినిమా SSMB29 హైదరాబాద్లో ప్రారంభమైంది. గ్లోబల్ అడ్వెంచర్గా రూపొందనున్న ఈ చిత్రం, 2027, 2029ల్లో రెండు భాగాలుగా విడుదల కానుంది.
భారతదేశంలో Richest Female Singer ఎవరో మీరు అసలు ఊహించిఉండరు!
తులసి కుమార్, టీ-సిరీస్ కుటుంబానికి చెందిన ఆమె, Richest Female Singer in India గా పేరు తెచ్చుకున్నారు. ఆమె తన సంగీత ప్రయాణంతో పాటు కిడ్స్ హట్ యూట్యూబ్ చానల్ ద్వారా కూడా సంపదను పెంచుకున్నారు. శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్ తదితరులు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
బోట్ లో అరెస్ట్ అయిన Shahrukh Khan.. వైరల్ అవుతున్న Pawan Kalyan మీమ్స్!
"సీజ్ ది షిప్" Pawan Kalyan పాపులర్ డైలాగ్ లలో ఒకటి అయిపోయింది. అయితే దానికి సంబంధించిన వీడియోను షారుఖ్ చెన్నై ఎక్స్ప్రెస్ సీన్లతో జత చేసి సోషల్ మీడియాలో మీమ్స్ హల్చల్ అవుతున్నాయి.
Hyderabad Metro లో Mahesh Babu అభిమానుల రచ్చ.. ఏం చేశారంటే!
సూపర్ స్టార్ Mahesh Babu అభిమానులు కొత్త సంవత్సరాన్ని విభిన్నంగా స్వాగతించారు. RTC క్రాస్ రోడ్స్ సుదర్శన్ థియేటర్లో 'గుంటూరు కారం' ప్రత్యేక ప్రదర్శనలతో పాటు, హైదరాబాద్ మెట్రోలో "జై మహేశ్ బాబు" నినాదాలతో వేడుక జరిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
CM Chandrababu చేసిన మొదటి సంతకం… ఎవరికి లాభమో తెలుసా?
2025 మొదటి రోజునే CM Chandrababu 1600 మంది పేదల కోసం రూ. 24 కోట్లు విడుదల చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వైద్య సేవల కోసం ఈ నిధులు అందించారు.
Hyderabad లో రికార్డు స్థాయిలో దొరికిన డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు!
Hyderabad లో నిన్న రాత్రి ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో బైక్ నడుపుతున్న వ్యక్తి బ్రీత్టెస్టులో 550 mg/100ml రికార్డు చేసి ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Kalki 2898 AD కలెక్షన్స్ కి Mahesh Babu కి లింక్ ఏంటో చెప్పిన నాగ్ అశ్విన్!
నాగ్ అశ్విన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, Kalki 2898 AD రూ. 2000 కోట్లు మిస్సయ్యిందని, కృష్ణుడి పాత్రలో మహేష్ బాబును నటిస్తే మంచి వసూళ్లు వచ్చేవని అన్నారు. మరి రెండో భాగంలో మహేష్ బాబు నటిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
2025 లో Gold rate 90000 అయ్యే అవకాశం ఉందా?
2025లో Gold rate రూ. 85,000 - రూ. 90,000 వరకు పెరగవచ్చు అని అంచనా. భూ రాజకీయ పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, ఆర్థిక అస్థిరతల వల్ల ధరల పెరుగుదల జరగనుంది. ట్రంప్ ఎన్నికలు, మిడిల్ ఈస్ట్ సమస్యలు కూడా ప్రభావం చూపే అవకాశముంది.
వామ్మో Mahalakshmi Scheme తో ఎన్ని ఉచిత బస్ ప్రయాణాలు జరిగాయో తెలుసా?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన Mahalakshmi Scheme ప్రభావంతో TGRTC ప్రయాణికుల సంఖ్య 27% పెరిగింది. మహిళలు 65% RTC ప్రయాణికులుగా మారగా, TGRTC 1389 కొత్త బస్సులు ప్రవేశపెట్టింది.
ఓకే ఒక్క ఏడాదిలో 1000 కోట్ల నుండి 50 కోట్లకి పడిపోయిన Tamil Star Director!
జవాన్ తో బాలీవుడ్లో సంచలనం సృష్టించిన Tamil Star Director అట్లీ కుమార్, తరువాతి సినిమాతో నిరాశపరిచారు. బేబీ జాన్ హిందీ చిత్రంగా క్రిస్మస్ 2024 న విడుదలై, భారీ అంచనాలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద నష్టపోయింది.
CBN vs Revanth Reddy: ఎవరు ఎందులో ఎక్కువో తెలుసా?
CBN vs Revanth Reddy: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రూ.931 కోట్ల ఆస్తులతో భారతదేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై 89 కేసులున్నాయి.