AP Elections 2024: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం భీమవరంలో పవన్ కల్యాణ్.. వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ప్రసంగించారు....
AP Election 2024: టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... జగన్ చేసేదంతా విధ్వంసమేనని విమర్శించారు. నా 40 ఏళ్ల...
YS Jagan: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో విమర్శలు, ప్రతివిమర్శల హీట్ ఎక్కువైంది. ఓ వైపు ఏపీలో ఎండల వేడి.. మరోవైపు ఎన్నికల వేడితో ప్రజలు సతమతమవుతున్నారు. రాజకీయ నాయకులు పరస్పరం...
AP Election 2024: ఈరోజు.. కర్నూలు జిల్లా ఆలూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. సాధారణ కార్యకర్తకు ఎమ్మెల్యే సీటు ఇచ్చిన ఘనత టీడీపీది అని, ఒక ఎంపీటీసీని ఎంపీ...
YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. అనంతపురం జిల్లా మడకశిరలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. వైఎస్ఆర్ హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టు 90 శాతం పూర్తి అయిందని.. అధికారంలోకి...
AP Elections 2024: టీడీపీ అధినేత చంద్రబాబు.. వై ఎస్ జగన్పై రాయి దాడి విషయంపై మాట్లాడారు. వైసీపీ నేతలు చేస్తున్న చిల్లర రాజకీయాలపై ధ్వజమెత్తారు. వైసీపీ ఓటమి భయంతోనే ఎన్నికల సమయంలో...
YS Sunitha: కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ సునీత మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తే ఎలా? దారుణ హత్య విషయంలోనూ రాజకీయాలే చేస్తారా? అని...
Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. తన ప్రసంగాన్ని సర్దార్ గౌతు లచ్చన్న ప్రస్తావనతో ప్రారంభించారు. సర్దార్ గౌతు లచ్చన్న ఒక స్వాతంత్ర్య సమర...
YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగింది. సీఎం జగన్ బస్సు యాత్ర సందర్భంగా విజయవాడలోని సింగ్నగర్ చేరుకున్న సమయంలో రాయితో ఓ దుండగుడు దాడిచేసినట్లు చెప్తున్నారు....
Y. S. Sharmila: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కూడా ఈ...
Pawan Kalyan: అంబేద్కర్ కోనసీమ జిల్లా.. పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట లో జనసేన అదినేత పవన్ కళ్యాణ్.. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు.
జగన్...
pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ పవన్ కళ్యాణ్కు...
Chandrababu Naidu: టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఆయనకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వాలంటీర్లకు తీపికబురు...
YS Jagan: మేమంతా సిద్ధం బస్సుయాత్ర పదకొండో రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ..'గత ప్రభుత్వంలో ఎంత మందికి పెన్షన్ వచ్చేది. అప్పట్లో పెన్షన్ ఎంత...
AP Politics: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు తల్లి, పిల్ల కాంగ్రెస్లు కొత్త నాటకాలు ప్రారంభించాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. NDA కూటమికి పడే ఓట్లు చీల్చి మళ్లీ జగన్ను...
YS Sharmila: ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల.. జగన్పై మండి పడ్డారు. కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె పెద్దదర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మాట్లాడారు. గోద్రాలో...
YSRCP: చిత్తూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయానందరెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే విజయానందరెడ్డికి సీటు కేటాయిచడంపై పలువురి నుంచి విమర్శలు వస్తున్నాయి. కారు డ్రైవర్గా కెరీర్ ప్రారంభించిన విజయానందరెడ్డి ఇప్పుడు ఎర్ర...
Chandrababu Naidu: ఈ రోజు సాయంత్రం నరసాపురంలో నిర్వహించిన ప్రజాగళం ప్రచార సభలో ప్రసంగించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. వైసీపీ ఐదేళ్ల పాలన తీరుపై నిప్పులు చెరిగారు. ''గత ఎన్నికల్లో బాబాయిని చంపి...
Y. S. Sharmila: కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లిలో ఆమె బస్సు యాత్రను ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్రలో...
Chandra Babu: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన 'ప్రజాగళం' సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ శవ...
Ys Jagan: ఏపీ సీఎం జగన్ ఈ రోజు తిరుపతి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించారు. 8వ రోజు యాత్రకు కూడా జనలు పోటెత్తారు. గురవరాజుపల్లెలో సీఎం జగన్కు ప్రజలు...
Chandrababu Naidu: కోనసీమ జిల్లా.. కొత్తపేట నియోజకవర్గంలో జరిగిన ప్రజాగళం సభలో టీడీసీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సీఎం జగన్ నన్ను పశుపతి అని సంభోదించారు. ఆ మాట విని నవ్వుకున్నాను....
Ys Jagan: ఈ రోజు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఈ రోజు చిత్తూరు జిల్లా పూతలపట్టులో మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయని, ప్రజల ముందు రెండు...
KTR: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ట్యాపింగ్ వ్యవహారంలో సినీ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత పేర్లు తెరపైకి వచ్చాయి. వీరి ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపిస్తున్నారు....
Y.S.Sharmila: ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులను అధిష్ఠానం ప్రకటించిన అనంతరం ఇడుపులపాయలో వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. ''కాంగ్రెస్ పార్టీ తరఫున కడప పార్లమెంట్కి...
YS Sunitha: అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత మాట్లాడారు. వైఎస్ షర్మిల, తాను ఎవరి ప్రభావంతోనో మాట్లాడుతున్నట్లు సీఎం జగన్, వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన...
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరిగిపోతుంది. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య గట్టి వార్ జరుగుతుంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన...
Chandra Babu: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. పోటా పోటీగా రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోతున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాగళం పేరుతో...