కొత్త సంవత్సరం సందర్భంగా 108 హెల్త్ స్టాఫ్ కి Chandrababu Naidu సర్ప్రైజ్ గిఫ్ట్!
ఏపీ సీఎం Chandrababu Naidu 108 సిబ్బందికి రూ. 4000 జీత పెంపు ప్రకటించారు. 108, 104 సేవలను ఒకే ప్రొవైడర్ కింద తీసుకువస్తూ, 190 కొత్త అంబులెన్స్ లు, 58 మహాప్రస్థానం వాహనాలను అందుబాటులోకి తెచ్చారు.
Revanth Reddy భోజనం ఖర్చు ఇన్ని లక్షలా?
CM Revanth Reddy వేములవాడ సందర్శన సందర్భంగా భోజనాల కోసం రూ. 32 లక్షలు ఖర్చు చేశారు. ఈ ఖర్చుపై దేవస్థానం ఈవో నిరసన వ్యక్తం చేయగా, వివాదం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరింది. ప్రతిపక్షాలు ఈ లగ్జరీ ఖర్చులపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
Amaravati Construction కోసం ఎన్ని వేల కోట్లు రెడీ అయ్యాయో తెలుసా?
Amaravati Construction తిరిగి జీవం పొందుతోంది! గత ఐదేళ్లలో యేసీపీ పాలనలో నాశనమైన అమరావతి నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ధరించారు. కొన్ని కోట్ల నిధులు ఖరారై, పనులు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
బీఆర్ నాయుడు సంచలన నిర్ణయం.. TTD లో కొత్త మార్పులు?
తిరుమల తిరుపతి దేవస్థానం TTD కొత్త ఛైర్మన్ బీఆర్ నాయుడు తీసుకుంటున్న సంస్కరణలు అభినందనీయంగా ఉన్నాయి. ఉద్యోగులందరికీ నేమ్ బ్యాడ్జ్లు అమర్చడం ద్వారా భక్తుల పట్ల వారి ప్రవర్తనపై పర్యవేక్షణ పెరుగుతుందని ఆయన తెలిపారు.
Pawan Kalyan కి బెదిరింపులు.. ఎవరు ఈ అజ్ఞాత వ్యక్తి?
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan కి గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి భద్రతా చర్యలు చేపట్టారు.
Kakinada Port Ownership వివాదం గురించి మీకు తెలియని నిజాలు ఇవే!
Kakinada Port Ownership కేస్ లో రూ. 3,600 కోట్ల విలువైన షేర్ల బలవంతపు స్వాధీనం ఆరోపణలపై సీఐడీ విచారణ కీలక విషయాలను బయటపెట్టింది. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో సంబంధాలు ఉన్న ఆడిట్ సంస్థ PKF శ్రీధర్ ఎల్ఎల్పీ ఆడిటింగ్ నిర్దిష్టతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
GST Rate Hike గురించి విన్నారా? కొత్తగా వచ్చే మార్పులు ఇవే!
GST Rate Hike: భారతదేశ జీఎస్టీ రేట్లపై ప్రభుత్వం పలు కీలక మార్పులను ప్రతిపాదించింది. తంబాకు, లగ్జరీ వస్తువులు, రెడీమేడ్ గార్మెంట్స్పై జీఎస్టీ రేట్లు పెరగొచ్చు. ఈ నిర్ణయాలను జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుంది.
Indrakeeladri Saree Scam: కనిపించకుండా పోయిన వేల కొద్దీ చీరలు.. అసలు ఏమయ్యింది అంటే!
Indrakeeladri Saree Scam: ఇంద్రకీలాద్రి ఆలయంలో ₹1.67 కోట్ల విలువ గల 33,686 చీరలు అదృశ్యం కావడంతో మోసం వెలుగులోకి వచ్చింది. 2019లో మొదలైన ఈ కేసు, 2022లో మరిన్ని అవకతవకలు బయటపడడంతో, అధికారుల నిర్లక్ష్యం కూడా బయటకి వచ్చింది.
ఒక్క సంవత్సరంలో Hyderabad Drunk Drive Result చూస్తే మతి పోవాల్సిందే!
ఈ సంవత్సరం మొదలైనప్పటి నుండి ఇప్పటిదాకా Hyderabad Drunk Drive Result తో ఎన్ని కోట్లు వచ్చాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Andhra Pradesh లో రూ. 85,000 కోట్ల పెట్టుబడులు: ఏ పరిశ్రమలు లాభపడనున్నాయి అంటే!
Andhra Pradesh ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి రూ. 85,000 కోట్ల పెట్టుబడులను SIPB సమావేశంలో ఆమోదించింది. స్టీల్, ఎలక్ట్రానిక్స్, పునరుత్పత్తి ఇంధనం రంగాల్లో పెట్టుబడులతో 34,000 ఉద్యోగాలను సృష్టించడానికి గవర్నమెంట్ సిద్ధమైంది.
Chandrababu Naidu సోదరుడి గురించి షాకింగ్ నిజాలు.. ఒకప్పుడు ఆయనకే వ్యతిరేకంగా!
Chandrababu Naidu సోదరుడు, ప్రముఖ హీరో నారా రోహిత్ తండ్రి నారా రామమూర్తి నాయుడు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన గురించి కొద్దిమందికి మాత్రమే తెలిసిన నిజాలు తెలుసుకుందాం.
Red Book 3వ చాప్టర్ రహస్యాలు విడుదలకు సిద్ధమవుతున్నాయా?
అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంలో గత ఐదేళ్లలో చట్టం ఉల్లంఘించిన వారికి శిక్ష తప్పదని, రెడ్ బుక్ 3వ చాప్టర్ త్వరలోనే విడుదల కానుందని వెల్లడించారు.
రాజకీయ ఉద్రిక్తతల నడుమ అమల్లోకి వచ్చిన Hyderabad Curfew
Hyderabad Curfew: హైదరాబాద్ నగరంలో నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. రాజకీయ ఉద్రిక్తతల మధ్య, నగరంలో శాంతి భద్రతలను కాపాడటానికి పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ సెక్షన్ 163 ని అమలు చేశారు.
Tirupati భక్తుల నగరంలో బాంబు బెదిరింపుల కలకలం – పోలీసులు అప్రమత్తం!
Tirupati హోటళ్లకు, విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. పోలీసులు హోటళ్లలో, ఎయిర్పోర్ట్లో తీవ్ర తనిఖీలు చేపట్టారు.
Amaravati Drone Summit బద్దలు కొట్టిన అయిదు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఏంటో తెలుసా?
Amaravati Drone Summit 2024లో 5,500 డ్రోన్లతో నిర్వహించిన అద్భుత డ్రోన్ షో ఐదు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించింది. కర్నూలులో డ్రోన్ హబ్ స్థాపన, 35,000 పైలెట్లకు శిక్షణ, కొత్త డ్రోన్ పాలసీ వంటి ప్రతిష్టాత్మక ప్రణాళికలు కూడా ప్రకటించారు.
Group 1 విద్యార్థుల ఆందోళనలు..! అసలు జరిగిందేమిటి?
హైదరాబాద్ అశోక్ నగర్లో ఇటీవల Group 1 పరీక్ష వాయిదా వేయాలని విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త జీవో 29 ద్వారా రిజర్వేషన్ విధానాన్ని మార్చడం కారణంగా, విద్యార్థులు కోర్టులో కేసు దాఖలు చేశారు.
Nara Lokesh చెప్పిన రెడ్ బుక్ సీక్రెట్స్ మీకు తెలుసా?
ఆంధ్రప్రదేశ్ మంత్రి Nara Lokesh రాష్ట్రంలో రెడ్ బుక్ యాక్షన్ ప్రణాళికను ప్రారంభించినట్లు ప్రకటించారు. న్యాయ విధానం ఉల్లంఘించినవారి పై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
CBN సంచలన ఆదేశాలు! ప్రభుత్వ అధికారులకు పెద్ద షాక్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) ప్రభుత్వ అధికారులను రాజకీయ వ్యాఖ్యల నుండి దూరంగా ఉంచే దిశగా ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు.
ఏపీలో Swiggy బాయ్ కాట్.. ఎందుకంటే..?
ఆంధ్రప్రదేశ్ హోటళ్లు, రెస్టారెంట్లు అక్టోబర్ 12 నుండి Swiggy ని బహిష్కరించాలని నిర్ణయించాయి. హోటల్స్ అసోసియేషన్ వారు స్విగ్గీపై వేతనాల బాకీకి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tollywood సెలబ్రిటీల మీద పగ పట్టిన పవర్ లేని రాజకీయ నాయకులు..
ఈ మధ్య Tollywood లో సెలబ్రిటీలను చాలామంది రాజకీయ నాయకులు.. తమ రాజకీయ ఉపయోగాల కోసం తెగ వాడుతున్నారు. అందరికంటే ఎక్కువగా.. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు చిరంజీవి, నాగార్జున మీద వంటి కాల మీద లేస్తున్నారు.
Jagan Mohan Reddy భయం వెనుక కారణం అదేనా?
Jagan Mohan Reddy ఎలాగైనా తిరుమల లడ్డు వివాదం నుంచి తప్పుకోవాలని.. శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే తిరుమల కి రావడానికి డిక్లరేషన్ ఇవ్వాలంటే మాత్రం భయపడుతున్నారు. దానికి కారణం ఏమై ఉంటుంది?
Jagan తిరుమల రావాలంటే ఈ షరతులు తప్పనిసరి అంటున్న టిడిపి ఎమ్మెల్యే
Jagan త్వరలో తిరుపతి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకోవడానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసింది. అయితే జగన్ తిరుమలలో అడుగు పెట్టాలంటే ఈ షరతులు తప్పనిసరి అంటూ.. టిడిపి ఎమ్మెల్యే రఘు రామ కృష్ణ కామెంట్స్ చేస్తున్నారు.
Tirumala Laddu Controversy: అసలు ఏం జరిగింది? దీని వెనుక ఎవరి హస్తం ఉంది?
Tirumala Laddu Controversy ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అన్నీ పుణ్యక్షేత్రాలలోనూ చాలా కాపీరైట్ అయిన తిరుపతి లడ్డు విషయంలో ఇలా ఎందుకు జరిగింది? ఈ విషయం ఎలా బయటపడింది ఇప్పుడు చూద్దాం.
AP New Liquor Policy గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు
AP New Liquor Policy ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లిక్కర్ పాలసీ గురించి తెలుసుకుందాం.
Andhra Pradesh లో మందు బాబులకి కొత్త రూల్స్ తో షాక్ ఇచ్చిన ప్రభుత్వం
వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో Andhra Pradesh లో చీప్ లిక్కర్ ఎక్కువ అయింది. దానివల్ల ప్రజల ఆరోగ్యాలు తీవ్రంగా చెడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ రూల్స్ లో అనూహ్యమైన విధంగా కొత్త రూల్స్ తీసుకురాబోతోంది.
YS Jagan: ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు.. కోర్టు మెట్లెక్కిన మాజీ సీఎం
YS Jagan అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ, న్యాయస్థానంలో హాజరుకాకుండా తప్పించుకుంటున్నారని విమర్శలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జగన్ తొలిసారి కోర్టులో హాజరై, కేసుల విచారణను ఎదుర్కొనడం హాట్ టాపిక్ గా నిలిచింది.
Pawan Kalyan: వరద బాధితుల కోసం డిప్యూటీ ముఖ్యమంత్రి భారీ విరాళం
Pawan Kalyan to flood victims:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకే కాకుండా, ప్రజల కోసం నిరంతరం చేసే సేవలతో కూడా కోట్లాది మంది అభిమానాన్ని పొందారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా...
Jethwani Arrest: మరొకసారి జగన్ గుట్టు రట్టు చేసిన షర్మిల
Sharmila about Jethwani arrest:
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు షర్మిల. జగన్ సొంత చెల్లెలు, రాష్ట్ర కాంగ్రెస్...
Vijayawada floods లో జగన్ కూడా కొట్టుకుపోయాడా?
Jagan about Vijayawada floods:
ప్రతిపక్షంలో ఉన్నా లేదా ప్రభుత్వంలో ఉన్నా, జగన్ మోహన్ రెడ్డి తీరులో ఎలాంటి మార్పులు కనిపించట్లేదు. ఆయన ప్రభుత్వ హయాంలో ఏ ప్రకృతి వైపరీత్యం సంభవించినా, ఆయన ఒక...
Retaining Wall Vijayawada: వైసిపి పప్పులు ఉడకట్లేదు
Retaining Wall Vijayawada Controversy:
కృష్ణానది వరదలు వస్తే కృష్ణలంక ప్రాంతం మొత్తం మునిగిపోతూనే ఉంటుంది. ప్రతి ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతుండటంతో ఇక్కడి ప్రజల రక్షణ కోసం రిటైనింగ్ వాల్ నిర్మాణం 2009...