ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్రలో ఒక్క నిజం కూడా మాట్లాడలేదని.. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా నిజాలు అంగీకరిస్తున్నందుకు ధన్యవాదాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విటర్లో ఎద్దేవా...
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణా తరగతుల ప్రారంభం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ యథాతథంగా బురదజల్లే ప్రయత్నం చేశారని ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఘాటుగా...