జూలై 25 న దర్శకుడు వంశీ పైడిపల్లి పుట్టినరోజు కావడంతో స్టార్ హీరోలు మహేశ్, ఎన్టీఆర్, రాంచరణ లు వంశీ పైడీపల్లి ఇచ్చిన పార్టీలో కలుసుకున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇంతకుముందు ఎన్టీఆర్...
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్బాబు 25వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. ఇటీవల డెహ్రాడూన్లో సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. అయితే ఈ చిత్రంలో అల్లరి నరేష్...
టాలీవుడ్ చందమామ కాజల్ మంగళవారం తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. హిందీలో సూపర్ హిటైన 'క్వీన్' సినిమాను తమిళంలో 'ప్యారిస్...