బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో అమరావతి బాండ్ల లిస్టింగ్ తర్వాత మధ్యాహ్నం ముంబయిలోని తాజ్ పాలెస్లో ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో ఏపీ సీఎం చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశం అయ్యారు. ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు విజన్ గురించి ఈ సినిమా ఉంటుందట. ఎన్టీఆర్ జీవిత...
అమరావతిలో ఐటీ కంపెనీలను ప్రారంభించిన అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని, ఇప్పటికీ తనంటే గౌరవం ఉందని నారా లోకేష్ అన్నారు....
తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే 225 రోజుల పాటు జగన్ పాదయాత్ర పూర్తిచేసుకున్నారు. జులై 31న పిఠాపురంలో జగన్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ చంద్రబాబూ.. కాపులను...