2019లో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి. పార్టీలు మారాలని కొందరు అసంతృప్త నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఏపీలో బీజేపీపై వ్యతిరేకత ఉందని భావిస్తున్న కొందరు...
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో వామపక్షాల మహాగర్జన కార్యక్రమం నిర్వహించారు. 13 జిల్లాల నుంచి వచ్చిన సీపీఐ, సీపీఎం కార్యకర్తలతో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ...
దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను త్వరలోనే పైసీపీలో చేరనున్నట్టు తెలిపారు....