అవకాశం కోసం వెతికే దర్శకుడెవరైనా నిర్మాతను దక్కించుకోవడం కన్నా.. అతన్ని కాపాడుకోవడమే చాలా ముఖ్యమని సీనియర్ నటుడు అరుణ్ పాండియన్ పేర్కొన్నారు. ఎంబీ మహ్మద్ అలీ నిర్మాణంలో శక్తిశివన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం...
విప్లవ చిత్రాల నటుడు, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి నటించి తాను దర్శకత్వం వహించి, సొంత నిర్మాణ సంస్థ స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై తెరకెక్కించిన "మార్కెట్లో ప్రజాస్వామ్యం" సినిమా ఆడియో ఫంక్షన్ మంగళవారం సాయంత్రం...