ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ న్యాయస్థానంలో ఊరట లభించింది. తనపై జారీచేసిన నాన్బెయిలబుల్ వారెంట్ వెనక్కి తీసుకోవాలని(రీకాల్) అభ్యర్థిస్తూ చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు రెండ్రోజుల క్రితం ధర్మాబాద్ కోర్టులో పిటిషన్...