తెలంగాణలో లాక్డౌన్ను మే 7 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 తరువాత కొన్నిటికి...
కరోనా ఎఫెక్ట్తో లాక్ డౌన్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో చిక్కుకుపోయిన పొరుగు రాష్ట్రాల కూలీలు ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూస్తామని, వాళ్లను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే....
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ప్రగతిభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..విదేశాల నుంచి రాకపోకలను పూర్తిగా స్తంభింప చేశామని,...
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 59 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఒకరు పూర్తిగా కోలుకుని వెళ్లారని.. ప్రస్తుతానికి 58 మందికి చికిత్స కొనసాగిస్తున్నట్లు చెప్పారు. హోం...
తెలంగాణ సీఎం కేసీఆర్.. కరోనా వైరస్ నియంత్రణకు చేపట్టిన జనతా కర్ఫ్యూకు ప్రజలంతా అద్భుతమైన రీతిలో సంఘీభావం తెలిపారని అన్నారు. సంఘీభావ ఐక్యతను చాటిచెప్పిన ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు...
భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు తెలంగాణలో 24 గంటల పాటు కర్ఫ్యూ పాటిద్దామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం...
సీఎం కేసీఆర్ కరీంనగర్లో కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించామని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 14 కరోనా...