ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో బుధవారం కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..ప్రజలను రక్షించే వారు మాత్రమే పాలకులు అవుతారు.. భక్షించే వాళ్లు కాదని అన్నారు....
రాజకీయ రాజధాని బెజవాడ. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన నందమూరి తారక రామారావుతో పాటు ఎందరో ప్రముఖులకు జన్మనిచ్చిన గడ్డ. కృష్ణమ్మ పరవళ్ల సాక్షిగా దుర్గమ్మ సన్నిధిలో కొలువైన జిల్లాలో రాజకీయం మలుపులు తిరుగుతోంది....
పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో తాడేపల్లిగూడెం ఒకటి. జిల్లా వాణిజ్య కేంద్రంగా ఉన్న తాడేపల్లిగూడెం రాజకీయాల్లో కొత్తవారికి ఎప్పుడూ అవకాశాలు తెరిచే ఉంటాయి. లక్షా 81 వేల మంది ఓటర్లుండే ఈ...
తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పంతం నానాజీ జనసేన పార్టీలో చేరనున్నట్లు కాకినాడలో ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.....